కళంకిత మంత్రుల కస్టడీ పై విచారణ వాయిదా !

dhramana sabithaజగన్ అక్రమాస్తుల కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రా రెడ్డిల జ్యుడిషీయల్ కస్టడీ పిటిషన్ పై విచారణను న్యాయస్థానం వాయిదావేసింది. ఈ పిటిషన్ పై విచారణను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈ నెల 25కు వాయిదా వేసింది.