కానందువల్ల.. దీనిపై ఓటింగ్ అవసరం లేదనదే.. పొన్నాల లాజిక్. విభజన బిల్లును కేంద్రం తీసుకొచ్చింది కాబట్టి.. దీనిపై పార్లమెంట్ లో ఓటింగ్
జరిగితే సరిపోతుందని ఆయన అన్నారు. ఇక, అసెంబ్లీ టీ-బిల్లుపై చర్చ మాత్రమే జరగాలని అన్నారు. కాగా, తెలంగాణ బిల్లును చర్చకు రాకుండా అడ్డుకునేవారంతా చరిత్రహీనులేనని ఆయన అన్నారు.