టీ-బిల్లుపై పొన్నాల లాజిక్!

Ponnala Laxmaiahవిభజన బిల్లుపై మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఓ కొత్త లాజిక్ ను చెప్పారు. అదేటంటరా.. టీ-బిల్లను రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లు
కానందువల్ల.. దీనిపై ఓటింగ్ అవసరం లేదనదే.. పొన్నాల లాజిక్. విభజన బిల్లును కేంద్రం తీసుకొచ్చింది కాబట్టి.. దీనిపై పార్లమెంట్ లో ఓటింగ్
జరిగితే సరిపోతుందని ఆయన అన్నారు. ఇక, అసెంబ్లీ టీ-బిల్లుపై చర్చ మాత్రమే జరగాలని అన్నారు. కాగా, తెలంగాణ బిల్లును చర్చకు రాకుండా అడ్డుకునేవారంతా చరిత్రహీనులేనని ఆయన అన్నారు.