తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నియమితులయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షుడిగా దామోదర రాజనర్సింహ, తెలంగాణ ఎన్నికల సంఘం అధ్యక్షుడిగా శ్రీధర్బాబు, మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్గా ఉత్తమ్కుమార్రెడ్డి, మేనిఫెస్టో కమిటీ ఉపాధ్యక్షుడిగా బట్టి విక్రమార్కను కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది.