Site icon TeluguMirchi.com

అశోక్ బాబుకు పోలీస్ నోటీసులు!

ashokbabuఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబుకు ఓయూ పోలీసులు నోటీసులు జారీ చేశారు.రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రసంగాలు చేశారంటూ.. అశోక్ బాబుపై బద్దం నరసింహారెడ్డి అనే వ్యక్తి ఓయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఆ స్టేట్ మెంట్ ను రికార్డు చేసిన పోలీసులు తదుపరి చర్యల్లో భాగంగా పోలీసులు అశోక్ బాబుకు నోటీసులు జారీచేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 24లోగా తమ ఎదుట హాజరుకావాలని పోలీసులు అశోక్ బాబుకు అందజేసిన నోటీసులో పేర్కొన్నారు.

Exit mobile version