అశోక్ బాబుకు పోలీస్ నోటీసులు!

ashokbabuఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబుకు ఓయూ పోలీసులు నోటీసులు జారీ చేశారు.రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రసంగాలు చేశారంటూ.. అశోక్ బాబుపై బద్దం నరసింహారెడ్డి అనే వ్యక్తి ఓయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఆ స్టేట్ మెంట్ ను రికార్డు చేసిన పోలీసులు తదుపరి చర్యల్లో భాగంగా పోలీసులు అశోక్ బాబుకు నోటీసులు జారీచేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 24లోగా తమ ఎదుట హాజరుకావాలని పోలీసులు అశోక్ బాబుకు అందజేసిన నోటీసులో పేర్కొన్నారు.