అంతకు ముందు మాట్లాడిన ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు .. తాము చేపట్టే ధర్నాపై అపోహలు ఉన్నాయని అన్నారు. తాము తలపెట్టనున్నది ఛలో హైదరాబాద్ కాదని, ఇందిరా పార్కు వద్ద ధర్నా అని తెలిపారు. ఈ ధర్నాలో సుమారు 5 వేల మంది ఉద్యోగులు పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు.