Site icon TeluguMirchi.com

అసెంబ్లీకి తీర్మానం వస్తుంది : పార్థసారథి

parthasarthyరాష్ట్ర విభజన తీర్మానం అసెంబ్లీకి కచ్చితంగా వస్తుందని… అప్పుడు దాన్ని తాము అడ్డుకుంటామని మంత్రి పార్థసారథి తెలిపారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక వేళ అసెంబ్లీకి తీర్మానం రాకపోతే ఏం చేస్తారని విలేకరులు అడిగిన ప్రశ్నకుబదులు చెబుతూ … 5 కోట్ల మంది చేస్తున్న ఉద్యమానికి కేంద్రం తప్పకుండా స్పందిస్తుందని అన్నారు. తిరుపతిలో మొట్టమొదటి మహిళా వైద్య కళాశాలను ఏర్పాటుచేస్తున్నామని మంత్రి తెలిపారు.

Exit mobile version