తొలివిడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం

panchyat-pollsరాష్ట్రంలోని 5803 పంచాయతీలకు తొలివిడత పోలింగ్ ప్రారంభమయింది. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2గంటల నుంచి ప్రారంభమవుతుంది. వార్డు సభ్యుల ఓట్లు లెక్కించిన తరువాత సర్పంచి ఓట్లు లెక్కిస్తారు.