దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి గుడ్ న్యూస్.. 6,000 ప్రత్యేక బస్సులు
దసరా పండుగ సందర్బంగా, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రయాణికుల సౌలభ్యం కోసం 6,000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్ శివర్ల నుండి ప్రయాణికుల కోసం ప్రత్యేక...
సామాన్యులకు మరో షాక్.. పెరగనున్న బియ్యం ధరలు
సామాన్యులపై మరో దెబ్బ తగలనుంది. ఇప్పటికే నిత్యావసరాలు, వంట నూనె, పప్పుల ధరలు పెరగడంతో ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడుతుండగా, బియ్యం ధరలు మరింత షాక్ ఇవ్వనున్నాయి. ప్రస్తుతం సోనామసూరి, HMT, BPT...
తెలంగాణ డీఎస్సీ-2024 ఫలితాలు విడుదల చేసిన సిఎం రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో డీఎస్సీ-2024 ఫలితాలను విడుదల చేశారు. జులై 18 నుండి ఆగస్ట్ 5 వరకు ఈ పరీక్షలు నిర్వహించగా, మొత్తం 2,46,584 (88.11%) మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రభుత్వం...
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం , రంగనాథ్ కీలక వ్యాఖ్యలు..
హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని స్పష్టం చేశారు. చెరువులు, నాలాలు, నదులు కాపాడడం హైడ్రా లక్ష్యం అని ఆయన చెప్పారు. ఆర్టికల్ 21...
పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ మాటల యుద్ధం.. పై చేయి ఎవరిదో ?
ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న హాట్ టాపిక్ – పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాశ్ రాజ్. తిరుమల లడ్డూ అంశం పై మొదలైన మాటల యుద్ధం కాస్తా రోజుకో ట్వీట్, పూటకో రియాక్షన్తో మరింత...
అమెరికాకు క్యూ కట్టిన భారతీయులు
శతాబ్ధాల కాలం నుంచే భారతీయులు మెరుగైన అవకాశాలను వెతుక్కుంటూ ఇతర దేశాలకు వలసలు వెళ్తున్నారు. భారతీయులు వలస వెళ్లే దేశాల జాబితాలో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడాల పేర్లే ప్రముఖంగా వినిపించేవి....
మంత్రి శ్రీధర్ బాబు వివాదం లో ఇరుక్కోబోతున్నారా…
నగల దుకాణాల మీద తరచూ ఎదో ఒక వివాదం చూస్తూనేవుంటాం,తరుగు దగ్గరనుంచి తూనికలు కొలతల్లో మోసాలవరకు నిత్యం వివాదాల్లోవాటి పేరు వినపడుతూనే ఉంటుంది. డబ్బులు ఎవరికీ ఊరికే రావు అనే...
TGSRTC : ఆర్టీసీ ఉద్యోగార్థులకు ముఖ్య గమనిక.. అవన్నీ ఫేక్ లింక్స్..
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రావాణసంస్థ(TGSRTC)లో 3035 పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైందని, ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలంటూ...
TG DGP : తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్ నియామకం
తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియామకయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతున్న రవిగుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన...
TG TET Exam : ఏడాదికి రెండు సార్లు టెట్ పరీక్ష.. ఉత్తర్వులు జారీ..
టెట్ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి ఏడాదికి రెండు సార్లు టెట్(టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్) పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఆరు నెలలకు ఒకసారి అనగా జూన్,...