Varahi Declaration : పవన్ కళ్యాణ్ సనాతన డిక్లరేషన్, కీలక అంశాలు ఇవే ..
తిరుపతిలో పవన్ కల్యాణ్ నిర్వహించిన వారాహి బహిరంగ సభలో ఆయన "వారాహి డిక్లరేషన్" ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం తమ ప్రధాన లక్ష్యమని, పగ, ప్రతీకార రాజకీయాలకు...
కిమ్స్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్యకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ
కిమ్స్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్యకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన ఫోర్జరీ కేసులో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) దర్యాప్తుపై స్టే కోరిన కృష్ణయ్యతో పాటు, ఇతర సహనిందితులకు హైకోర్టు నిరాకరించింది....
KA Paul : తిరుమల తిరుపతిని యూనియన్ టెరిటరీగా ప్రకటించాలి
కేఏ పాల్ తిరుమల తిరుపతి వివాదంపై దాఖలు చేసిన పిటిషన్ అత్యవసరంగా విచారించాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఆయన పేర్కొన్నట్లు, కోట్లాది భక్తుల మనోభావాలతో ఆడుకోవడం సరైనది కాదని, ఆ సంఘటనలను కఠినంగా పరిగణించాలన్నారు....
అంబేద్కర్ వర్సిటీ భూమిని జె.ఎన్.ఎఫ్.ఏ.యూ.కి కేటాయించడాన్ని నిరసిస్తూ పూర్వ విద్యార్థుల సంఘం ఆందోళన
డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ పది ఎకరాల స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (జె.ఎన్.ఎఫ్.ఏ.యూ) కేటాయించొద్దని అంబేద్కర్ వర్శీటీ పూర్వ విద్యార్థుల సంఘం...
CM Revanth Reddy : సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో...
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్...
Minister Gottipati : విద్యుత్ రంగంలో ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలుపుతాం
విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే నెంబర్ వన్ స్టేట్ గా నిలిపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్...
Botsa : లూలు మాల్ ని అందుకే పెట్టనివ్వలేదు
ఏపీ లో ప్రస్తుతం తిరుమల లడ్డు హాట్ టాపిక్ గా నడుస్తున్న నేపధ్యంలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రబుత్వం పై పలు విమర్శలు చేశాడు. కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం...
Andhra Pradesh : రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాప్ లు బంద్
ఆంధ్రప్రదేశ్లో వైన్స్ షాపులు మూతబడిన సంగతి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిన్నటితో వైన్స్ షాపుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల ఒప్పందం ముగియడంతో, ఇకపై తమ ఉద్యోగాలు ఉండబోవని భావించిన సిబ్బంది విధులకు హాజరుకాలేదు....
భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
మార్చి నుంచి దేశంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేకపోయినా.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో నిరంతరాయంగా పెరుగుతూనే ఉంది. దేశంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు ఒక్కో గ్యాస్...
హైదరాబాద్లో నేటి నుండి డీజేలు నిషేదం
హైదరాబాద్లో నేటి నుండి డీజేలు పూర్తిగా నిషేదించినట్లు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఉత్తరువులు జారీచేశారు, ముఖ్యంగా మతపరమైన ర్యాలీలలో. ఈ నేపథ్యంలో కొన్ని కీలక నియమాలు విధించారు:
డీజే నిషేధం: మతపరమైన ర్యాలీలలో...