Site icon TeluguMirchi.com

ఏకగ్రీవ ఎన్నిక!

Nirmala-Sitaraman

ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒకే ఒక్క నామినేషన్ దాఖలవడంతో నిర్మలా సీతారామన్ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. మోడీ సర్కార్ లో నిర్మలా కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా నియమింపబడిన విషయం తెలిసిందే. దివంగత నేదురుమల్లి జనార్ధనరెడ్డి స్థానంలో నిర్మలా ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైంది.

Exit mobile version