Site icon TeluguMirchi.com

నామినేషన్ దాఖలు!

nirmala

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ఆమె వెంట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాయపాటి సాంబశివరావు, బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, పలువురు టీడీపీ మంత్రులు, బీజేపీ నేతలు ఉన్నారు. కాగా, దివంగత నేదురుమిల్లి జనార్థన్ రెడ్డి స్థానంలో సీతారామన్ ను రాజ్యసభకు ఎన్నిక చేస్తున్న విషయం తెలిసిందే.

Exit mobile version