తాజాగా, అధిష్టానం పిలుపు మేరకు సీమాంధ్ర ప్రాంత నేతలు ఢిలీ బయలు దేరివెళ్లారు. కన్నా, కొండ్రు మురళీ ఈరోజు ఉదయం ఢిల్లీ వెళ్లారు. మరోవైపు, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాదని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ అధిష్టానం ప్రభుత్వ ఏర్పాటుకే మొగ్గు చూపినట్లయితే.. రాష్ట్రానికి నాలుగో కృష్ణుడు రావడం ఖాయం. మరీ.. ఆ నాలుగో కృష్ణ్డు ఎవరో..?? అంటే.. మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.