Site icon TeluguMirchi.com

తెలంగాణ గవర్నర్ గా నరసింహన్ ప్రమాణస్వీకారం!

Governor-Narasimhan-Review-

తెలంగాణ తొలి గవర్నర్ గా నరసింహన్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా నరసింహన్ తో ప్రమాణం చేయించారు. తెరాస అధినేత కేసీఆర్, భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి గవర్నర్గా పనిచేసిన ఈఎస్ఎల్ నరసింహన్.. కొత్త రాష్ట్రాలకు తొలి గవర్నర్గా వ్యవహరించనున్నారు.

Exit mobile version