Site icon TeluguMirchi.com

నాయుడితో.. నాగం బేటీ !

nagam-meet-with-venkaiag naiduనాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్థన్ రెడ్డి బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడితో బేటీ అయ్యారు. పార్టీలకు అతీతంగా తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న నాగం గులాబి గూటికి చేరుతున్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ బేటీలో పలు రాజకీయ అంశాలు చర్చికు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, బీజెపీలో చేరే విషయమై నాగం ఇప్పటికి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికి.. రెండుమూడు రోజుల్లో ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంన్నట్లు తెలుస్తోంది. కాగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ను నిన్న ఢిల్లీలో నాగం సమావేశమైన విషయం తెలిసిందే.

Exit mobile version