రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు షురూ అయ్యాయి. సీమాంధ్రలోని 1,093 జడ్పీటీసీ స్థానాలకు, 16,214 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం 2,099 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 15వేల మంది సిబ్బందిని ఓట్ల లెక్కింపు కోసం వినియోగిస్తున్నారు. తెలంగాణలోని 441 జడ్పీటీసీ స్థానాలకు, 6,480 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలను లైఫ్ అప్ డేట్స్ అందిస్తోంది.. మీ తెలుగు మిర్చి డాట్ కామ్.
ఇప్పటి వరకు అందిన ఫలితాలు:
సీమాంధ్ర: ఎంపీటీసీ
తెలంగాణ: ఎంపీటీసీ
జెడ్పీటీసీ: ఆంధప్రదేశ్
తెదేపా: 374
వైకాపా: 274
కాంగ్రెస్: 2
ఇతరులు: 3
జెడ్పీటీసీ: తెలంగాణ
తెరాస: 191
కాంగ్రెస్: 177
తెదేపా: 52
ఇతరులు: 16