Site icon TeluguMirchi.com

ముగిసిన కేంద్ర మంత్రివర్గ సమావేశం

UPA-Meetingకేంద్ర కేబినేట్ సమావేశం ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో ముగిసింది. దాదాపు గంటన్నర పైగా జరిగిన ఈ సమావేశంలో టేబుల్ ఐటమ్ గా వచ్చిన తెలంగాణ నోట్ పై మంత్రివర్గం తీవ్రంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి జైపాల్ రెడ్డి, కావూరి సాంబశివరావు, పళ్లంరాజు హాజరయ్యారు.

Exit mobile version