12. 45 గంటలకు ప్రారంభమైన సభలో హోం మంత్రి షిండే టీ బిల్లు పై చర్చను ప్రారంభించారు. దీంతో సమైక్య నినాదాలు చేస్తూ సీమాంధ్ర నేతలు వెల్ లోకి దూసుకొచ్చారు. సభ సజావుగా సాగకపోవడంతో స్పీకర్ మీరాకుమార్ సభను 3 గంటకు వాయిదా వేశారు.
12. 45 గంటలకు ప్రారంభమైన సభలో హోం మంత్రి షిండే టీ బిల్లు పై చర్చను ప్రారంభించారు. దీంతో సమైక్య నినాదాలు చేస్తూ సీమాంధ్ర నేతలు వెల్ లోకి దూసుకొచ్చారు. సభ సజావుగా సాగకపోవడంతో స్పీకర్ మీరాకుమార్ సభను 3 గంటకు వాయిదా వేశారు.