Site icon TeluguMirchi.com

బడ్జెట్ పై జగన్ కి లోకేష్ పంచ్…!

జగన్ ప్రభుత్వ నిర్ణయాలపై గత కొన్ని రోజులుగా ట్విట్ల యుద్దం చేసున్న మాజీ మంత్రి లోకేష్ మరోసారి ఫైరయ్యారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతామన్న జగన్ ఏపీ ప్రజల మెడలు వంచారంటు కేంద్రబడ్జెట్ లో ఏపీకి కేటాయింపుల పై చెణుకులు విసిరారు…

కేసుల మాఫీ కోసం సాష్టాంగ పడ్డారు, ఏపీకి రావాల్సిన నిధులు,హక్కులు గాలికొదిలారు 25 ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతాం అన్నారు, కేంద్రం ముందు సాష్టాంగపడి ఏపీ ప్రజల మెడలు వంచారు. YS Jagan Mohan Reddy గారు మీకు 22 ఎంపీలను ఇచ్చినందుకు కేంద్రం నుండి జీరో బేస్డ్ న్యాచురల్ బడ్జెట్ సాధించారు. అంటు ఒక సెటైరికల్ వీడియో ట్విట్ చేశారు.

Exit mobile version