Site icon TeluguMirchi.com

ఆయనవన్నీ.. పచ్చి అబద్దాలే !

D. srinivasతెలంగాణ అంశంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్ది చేసిన వ్యాఖ్యలు దురదుష్టకరమని మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు.  నిజామాబాద్ లో శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ..  ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ప్రజలను, మంత్రులను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని అన్నారు. తెలంగాణపై ముఖ్యమంత్రి చెప్పినవన్నీ.. పచ్చి అబద్దాలేనని అన్నారు.

Exit mobile version