Site icon TeluguMirchi.com

కిరణ్ ’దీక్షావేదిక’ మార్పు!

kiran-gokavaram(1)ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో చేపట్టనున్న దీక్షావేదిక మారినట్లు తెలుస్తోంది. ముందుగా అనుకున్నట్లుగా ఇందిరా గాంధీ సమాధి శక్తిస్థల్ వద్ద కాకుండా.. జంతమంతర్ వద్ద దీక్ష బూననుట్లు సమాచారం. మొదటగా మహాత్మ గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించి జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టనున్నారు. ఈ మేరకు మంత్రి టీజీ వెంకటేష్ ఓ ప్రకటన చేశారు. మొత్తానికి సీఎం కిరణ్ దీక్షావేదిక కన్ ఫామ్ అయినట్లు తెలుస్తోంది. మరీ.. ముఖ్యమంత్రి దీక్షను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందా.. ?? లేకుంటే.. ముఖ్యమంత్ర్రి మనవాడే కదా.. ! అని వదిలేస్తుందా.. అన్నది వేచి చూడాలి…

Exit mobile version