లోక్ సత్తా ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ … దేశవ్యాప్తంగా పుష్కలంగా వనరులున్నా, కాంగ్రెస్ వాటిని ఉపయోగించుకోలేకపోయిందని అన్నారు. విద్యారంగంలో మన దేశాన్ని ప్రపంచంలోనే కింద నుంచి రెండో స్థానంలో యూపీఏ నిలబెట్టిందని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ వైఫల్యం వల్ల రూ. 4,80,000 కోట్ల విద్యుత్ ప్రాజెక్టులు నిలిచిపోయాయని జేపీ విమర్శించారు.