ఇదీలా వుండగా, రాజశేఖర్ దంపతులు అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో చేరతారనే వార్తలు వినిపించాయి. అయితే రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పై వచ్చిన వ్యతిరేకత దృష్ట్యా తమ నిర్ణయం మార్చుకున్నారని వినిపిస్తోంది. ఏదిఏమైనా ఇప్పటికే పలు పార్టీలు మారిన ఈ దంపతులు బిజెపి లోనైనా కొనసాగుతారా అన్నది ప్రశ్న.