ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి చంద్రబాబుకు, భువనేశ్వరికి ఆహ్వా నాలు పంపామని కేంద్ర మంత్రి పురంధరేశ్వరి తెలిపారు. మంగళ వారం ఈ కార్యక్రమం జరగాల్సి వుంది . ఆహ్వానం అందలేదని టి డి పి ఎం పి లు స్పీకర్ ను కలసి ఫిర్యాదు చేసిన నేపధ్యంలో మంత్రి ఈ ప్రకటన చేయడం విశేషం.