Site icon TeluguMirchi.com

డీజీపీ ఆస్తులపై విచారణకు ‘సుప్రీం’ ఆదేశం

DGP Dinesh reddy commentsడీజీపీ దినేష్ రెడ్డి ఆస్తుల పై సిబిఐ విచారణకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్ ఆదేశించింది. ఐపీఎస్ అధికారి ఉమేష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ ను పరిశీలించిన సుప్రీంకోర్టు తాజా ఆదేశాలిచ్చింది. దర్యాప్తుపై ఏవైనా అభ్యంతరాలుంటే కోర్టులోనే తేల్చుకోవాలని డీజీపీకి సూచించింది.

Exit mobile version