సీమాంధ్రలో ఉద్యమం తగ్గింది: దిగ్విజయ్

Digvijay_Singhరాష్ట్ర విభజన నిర్ణయం వెలువడిన నుంచి రోజుకో కామెంట్ చేస్తూ వచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్, సీమాంధ్రలో ఉద్యమం తగ్గుముఖం పట్టిందని మరో ఓ హాట్ హీట్ కామెంట్ చేశారు. సీమాంధ్రలో ఉద్యమం తగ్గుముఖం పట్టిందన్న దిగ్విజయ్ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు వస్తుందని అన్నారు. అసెంబ్లీకి తీర్మానం పంపే విషయమై హోం మంత్రి షిండేతో చర్చించి నిర్ణయిస్తామని తెలిపారు.