Site icon TeluguMirchi.com

వుహ్యం మేరకే ఆ ఇద్దరి వ్యాఖ్యలు: దేవినేని

devineni-umaయూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ వుహ్యం ప్రకారమే సీఎం కిరణ్, జగన్ లు వ్యాఖ్యలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమ ఆరోపించారు. ముఖ్యమంత్రి నవంబర్ లో పదవికి రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నారని పేర్కొన్నారు. సీమాంధ్ర అభివృద్ధికి రూ 1200 కోట్ల ప్యాకేజీకి కేంద్ర మంత్రులు, ఎంపీలు అంగీకారం తెలిపారని ఆయన మండిపడ్డారు.

Exit mobile version