Site icon TeluguMirchi.com

ప్రభుత్వ ఏర్పాటు పై నిర్ణయం రేపే : క్రేజ్రీవాల్

kjడిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు పై డైలమా తొలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు పై రేపు ఉదయం నిర్ణయిస్తామని ఆమ్ఆద్మీ పార్టీ సమన్వయ కర్త అరవింద్ క్రేజ్రీవాల్ వెల్లడించారు.ఢిల్లీలో ఓ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. హస్తినలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ పూర్తిచేశామన్నారు. ప్రజాభిప్రాయ నిర్ణయాన్ని రేపు వెల్లడిస్తామని తెలిపారు. ఈ నేపధ్యంలో ఆమ్ఆద్మీ పార్టీ తీసుకొనే నిర్ణయం పై డిల్లీ లో ఉత్కంట నెలకొంది.

Exit mobile version