ఇక మా విజృంభన చూస్తారు.. !!

damodar narasimhaతెలంగాణ నేతలు జోరు పెంచారు. ఇకపై సభలో మా విజృంభన చూస్తారని డిప్యూటీ సీఎం దామోదార నరసింహ అన్నారు. సభలో ఎవరిని మాట్లాడనివ్వమని బాహాటంగానే చెప్పారు. సీఎం కిరణ్ సీమాంధ్ర నేత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి వెళ్లిపోవాలని సూచించారు. మరోవైపు, కిరణ్ ది ఏకపక్ష నిర్ణయమని తెలంగాణ తెదేపా ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు దుయ్యబట్టారు. మంత్రులతో చర్చించకుండా ఎలా స్వీకర్ కు నోటీసులు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. కాగా, విభజన బిల్లుపై రూల్ 77 వర్తించదని.. తెరాస నేత హారీష్ అన్నారు.