Site icon TeluguMirchi.com

చట్టసభల్లో బీసీల ప్రాతినిథ్యం పెరగాలి: డీఎస్

dsచట్టసభల్లో బీసీల ప్రాతినిథ్యం పెరగాలని కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ అన్నారు. విభజన జరిగిన తర్వాత రెండు రాష్ట్రాల్లో కూడా బీసీ డిక్లరేషన్ చేయాలని చెప్పారు. ఈ రోజు హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్ లో జరిగిన బీసీ గర్జనలో ఆయన మాట్లాడారు. సీమాంధ్ర ప్రజలతో తమకు విబేధాలు లేవని… అక్కడి నేతలతోనే సమస్య అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. బీసీల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ కృషి చేస్తుందన్నారు.

Exit mobile version