కాగా ఇప్పటికే కరెంట్ ఛార్జీల పెంపుమీద మంత్రి సి. రామచంద్రయ్యతో పాటు మరో మంత్రి డి.ఎల్ కూడా గళం కలిపారు. విద్యుత్ ఛార్జీల పెంపు వల్ల పార్టీకి నష్టం కలుగుతుందంటూ సి. రామచంద్రయ్య పిసిసి అధ్యక్షుడు బొత్సకు లేఖ రాసిన విషయం తెలిసిందే.
కాగా ఇప్పటికే కరెంట్ ఛార్జీల పెంపుమీద మంత్రి సి. రామచంద్రయ్యతో పాటు మరో మంత్రి డి.ఎల్ కూడా గళం కలిపారు. విద్యుత్ ఛార్జీల పెంపు వల్ల పార్టీకి నష్టం కలుగుతుందంటూ సి. రామచంద్రయ్య పిసిసి అధ్యక్షుడు బొత్సకు లేఖ రాసిన విషయం తెలిసిందే.