ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వద్ద ముఖ్యకార్యదర్శి హోదాలో విధులు నిర్వర్తిస్తున్న బినయ్ కుమార్ బదిలీ అయ్యారు. ఢిల్లీలోని ఏపీ భవన్ లో కమీషనర్ ప్రాజెక్ట్స్ గా బినయ్ నియమితులయ్యారు. అయితే, బినయ్ స్థానంలో ప్రభుత్వం ఎవరిని నియమించనుందో అనే విషయం పై ఇంకా స్పష్టత రానట్లు తెలుస్తోంది.