Site icon TeluguMirchi.com

సీఎం ఏరియల్ సర్వే!

cm kiranప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు (సోమవారం) ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. అనంతరం ఈ జిల్లాల్లో చేపడుతున్న సహాయ పునరావాస చర్యల్ని సీఎం సమీక్షిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈ ఉదయం తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు. పంటలు నష్టపోయిన పొలాల్నీ, వరద బాధిత ప్రాంతాల్నీ పరిశీలిస్తూ.. సీఎం పర్యటన సాగనుంది.

Exit mobile version