Site icon TeluguMirchi.com

రైతులను కేంద్రం ఆదుకుంటుంది: చిరు

chiruభారీ వర్షాలతో అతలాకుతలమైన విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలలో ఈ రోజు (సోమవారం) కేంద్ర మంత్రి చిరంజీవి పర్యటిస్తున్నారు. వరదబాధితులను పరామర్శించడం కోసం ఆయన ఈ ఉదయం హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకున్నారు. విశాఖ జిల్లా అనకాపల్లి, రాంబిల్లి మండల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చిరు పర్యటించి.. అక్కడి రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ..వర్షాలకు పంట నష్టపోయిన రైతులను కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని హామి ఇచ్చారు.

Exit mobile version