Site icon TeluguMirchi.com

టాస్క్ షురూ.. !

Suseel-kumar-Shindeరాష్ట్ర విభజన పరిస్థితుల అధ్యాయనానికి ఏర్పాటైన ఏర్పాటైన విజయ్ కుమార్ నేతృత్వంలోని కేంద్ర హోంశాఖ ఉన్నత స్థాయి బృందం హైదరాబాద్ చేరుకొంది. మన రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ లు కూడా ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఇవాళ నుంచే ఈ టాస్క్‌ఫోర్స్‌ తన పని మొదలుపెట్టనుంది. ముఖ్యంగా.. శాంతి భద్రతల వ్యవహారంపై ఈ బృందం దృష్టిని సారించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ ఉన్నత స్థాయి బృందాన్ని రాష్ట్రానికి పంపడం ద్వారా విభజన విషయంలో కేంద్రం మరో అడుగు ముందుకేసినట్లయింది.

Exit mobile version