తెలంగాణ నోట్ కు కేబినెట్ ఆమోదం: షిండే

shindeతెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. హైదరాబాదును 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచడానికి ఆమోదం తెలిపారని అన్నారు.

కాగా తెలంగాణ నోట్ కేంద్ర కేబినెట్ ఆమోదం పొందడంతో ఇప్పుడు ఆ నోట్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముందుకు వెళ్ల నుంది. దాన్ని రాష్ట్రపతి  రాష్ట్ర శాసన సభ ఆమోదానికి పంపిస్తారు.