చెవిలో పువ్వులు పెట్టుకుని కార్లు, బైక్ లు కడుగుతూ నిరసన తెలిపాడు. విభజన హామీలను బిజెపి నెరవేర్చడం లేదని, పోలవరం ప్రాజెక్ట్ కు కేవలం 800 కోట్లు మాత్రమే ఇచ్చారని ఆయన తెలిపాడు. హోదా ఫై ఇంకా ఆలస్యం చేస్తే ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు రోడ్లు ఎక్కడం ఖాయమని కేంద్రాన్ని హెచ్చరించారు.