Site icon TeluguMirchi.com

బాషా భౌదికకాయానికి బాబు నివాళులు

babu-pays-Tribute-lal-jan-bగుంటూరు బీఆర్ స్టేడియంలో లాల్ జాన్ బాషా భౌదికకాయానికి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. నిన్న నల్గొండ జిల్లా నార్కెడ్‌పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో లాల్‌జాన్ బాషా దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. తమ అభినేత నేతను కడసారిగా చూడటానికి తెదేపా శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున బీఆర్ స్టేడియానికి తరలివచ్చారు. బాబు తో పాటుగా తెదేపా సీనియర్ నేతలు కోడెల్ శివప్రసాద్, ప్రత్తిపాటి పుల్లారావు, నన్నపనేని రాజకుమారి తదితరులు భాషా భౌదికకాయానికి నివాళులు అర్పించారు. కాగా, మరి కొన్ని సేపట్లో భాషా అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Exit mobile version