Site icon TeluguMirchi.com

అందుబాటులో ఉన్న నేతలతో బాబు భేటీ !

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై నిర్ణయం ప్రకటించనున్న నేపథ్యంలో..  తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాదులో అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయం ప్రకటిస్తే.. అనుసరించాల్సిన వ్యూహాలపై బాబు నేతలతో చర్చిస్తున్నట్లు సమాచారం.  ఈరోజు ఉదయం నుంచి హస్తినలో జరుగుతున్న పరిణామాలను చాలా క్షుణ్ణంగా గమనిస్తున్న బాబు పార్టీ నేతలతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. Chandrababu-on-dilema-140

Exit mobile version