ఏర్పడితే మన వనరులను కాపాడుకోవచ్చని, లేదంటే వనరులన్నీ ఆంధ్రాకు తరలిపోతాయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. టి.జేఏసీ ఇనుపఖనిజ పరిరక్షణ యాత్ర కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం ఎర్రబెల్లికి చేరుకుంది. ఇక్కడ ఇనుపరాతి గుట్టలను కోదండరామ్ బృందం పరిశీలించింది.