ముగిసిన ఏ.పి మంత్రివర్గ సమావేశం…

AP-Cabinet-Meetingఈరోజు ఆంధ్ర ప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం మొదలయ్యింది. ఉదయం 10 గంటలకు మొదలయిన ఈ సమావేశం మద్యాహ్నం రెండు గంటల వరకు సాగింది. ముఖ్య మంత్రి చంద్ర బాబు సమక్షంలో జరిగిన ఈ సమావేశం లో అటవీ చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. అంతేకాక నీరు-చెట్టు కార్యక్రమం అన్ని విధాల అమలు జరిగేల చూడాలని నిర్ణయించారు.