అధికారులతో జగన్ చర్చ ..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కరోనా నియంత్రణ ఫై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశం ఏర్పటు చేసారు. ఈ సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, మంత్రి...
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పవన్ డిమాండ్స్
ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పలు వాటిపై డిమాండ్స్ చేసారు. ప్రస్తుతం కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా అలజడి సృష్టిస్తుంది. వేల సంఖ్యలో ఈ కరోనా బారిన పడి...
ఆంధ్రప్రదేశ్ లో మూడో కరోనా మరణం..
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజు రోజుకు పెరుగుతుంది. ఈ కరోనా బారిన పడి అనేక మంది ప్రాణాలు విడుస్తుండగా ..వందల సంఖ్యలో హాస్పటల్ లలో చేరుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే...
పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగిన ఎమ్మెల్యే
ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాల దేశాలు లాక్ డౌన్ ప్రకటించి ప్రజలను ఇంటికే పరిమితం చేసాయి. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు...
ఏపీలో కరోనా తో మరో వ్యక్తి మృతి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు వందల కు పైగా కరోనా కేసులు నమోదు కాగా..తాజాగా కరోనా తో రెండో వ్యక్తి మరణించారు. అనంతపురం జిల్లాలో...
మనోహర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్
మనోహర్ నాదెండ్ల పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్భాంగా జనసేన అధినేత , సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసారు.
"మీకు, నా తరపున,జనసేన నాయకులు, జనసైనికులు...
లాక్ డౌన్ ఎత్తివేయడం ఫై జగన్ ఏమన్నారంటే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసులు విపరీతం కావడం తో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈరోజు అధికారులతో సమీక్షా నిర్వహించారు. లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసరాల పంపిణీ, కరోనా వైరస్ నియంత్రణకు...
జిల్లాల వారీగా ఏపీ కరోనా కేసుల లిస్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు దడ పుట్టిస్తున్నాయి. ఆదివారం ఉదయంనాటికీ రాష్ట్ర వ్యాప్తంగా 226 కి కరోనా కేసుల సంఖ్య చేరడం ప్రభుత్వం తో పాటు ప్రజల్లో వణికి తెప్పిస్తుంది. శనివారం 192గా...
ఏపీ లో 226కు పెరిగిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల్లో పరుగులు తీస్తుంది. ఆదివారం ఉదయంనాటికీ రాష్ట్ర వ్యాప్తంగా 226 కి కరోనా కేసుల సంఖ్య చేరింది. శనివారం 192గా ఉన్న కేసులు ఒక్కసారిగా 34 కేసులు పెరిగి...
కరోనా బాధితులు నేరస్థులు కాదు – జగన్
కరోనా మహమ్మారి తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 200 కేసులు దాటగా..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 200 కు దగ్గరగా ఉంది. ఏపీలో కరోనా కేసులు...