ఆంద్రప్రదేశ్ వార్తలు

ఏపీలో కరోనా కేసుల సంఖ్య ఎంతకు వచ్చిందంటే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరోనా వైరస్ వదిలిపెట్టడం లేదు. రోజు రోజుకు పాజిటివ్ కేసులు భారీ ఎత్తున నమోదు అవుతుండడం తో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 58 కేసులు...

1525 కు చేరిన ఏపీ కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరోనా వైరస్ వదిలిపెట్టడం లేదు. రోజు రోజుకు పాజిటివ్ కేసులు భారీ ఎత్తున నమోదు అవుతుండడం తో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 62 కేసులు...

నరసరావు పేటలో కరోనా కల్లోలం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు ఓ రేంజ్ లో పెరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గుంటూరు జిల్లాలోని నరసరావు పేటలో కరోనా కేసుల జోరు తగ్గడం లేదు. ఈరోజు కొత్తగా 26...

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరగడానికి కారణమవుతున్న ఆర్ఎంపీలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు ఎక్కువ అవుతూనే ఉంది. ఈ కరోనా కేసులు కంట్రోల్ చేయడానికి ప్రభుత్వానికి చెమటలు పడుతున్నాయి. లాక్ డౌన్ పటిష్టం గా పాటిస్తూ ...కొత్తవారు రాష్ట్రంలోకి...

క్వారంటైన్ సెంటర్ పై రాళ్లదాడి..గుత్తి లో ఉద్రక్తత

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వణికిస్తున్న నేపథ్యంలో ఏమాత్రం కరోనా లక్షణాలు కనిపించిన వారికీ చికిత్స అందిస్తున్నారు. అలాగే అనుమానితులను క్వారంటైన్ సెంటర్ కు తరలిస్తున్నారు. ఇలా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్ర...

ఫ్రీ గా మాస్క్ లు పంపిణి చేస్తున్న ఏపీ సర్కార్

కరోనా కట్టడి లో భాగంగా ఏపీ సర్కార్ ఫ్రీ గా మాస్క్ లు పంపిణి చేస్తుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి మూడు మాస్కుల చొప్పున...

చంద్రబాబు ఫై విజయసాయి రెడ్డి ఫైర్..

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో ఎంత యాక్టివ్ గా ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. నిత్యం తెలుగు దేశం పార్టీ ఫై అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై విమర్శలు...

నీకు గ్రౌండే లేదు అంటూ పవన్ ఫై విజయసాయి సెటైర్లు

వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాడనే సంగతి తెలిసిందే. ప్రతిపక్ష పార్టీల ఫై ఎప్పుడు డేగ కన్ను వేసే సాయిరెడ్డి..ఎప్పటికప్పుడు ఆయా పార్టీల ఫై , ఆ...

ఏపీ కొత్త ఎన్నికల కమిషనర్‌గా జస్టిస్‌ కనగరాజ్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్‌ జడ్జి వి. కనగరాజ్‌ నియామకం అయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం ఉదయం జస్టిస్‌ కనగరాజ్‌ బాధ్యతలు స్వీకరించారు....

ఏపీలో లాక్ డౌన్ ఎత్తేస్తారా..?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కట్టడి లో భాగంగా ప్రధాని మోడీ 21 రోజులపాటు లాక్ డౌన్ ప్రకటించారు. ఈ లాక్ డౌన్ ఏప్రిల్ 14...

Latest News