ఆంద్రప్రదేశ్ వార్తలు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా కేంద్ర పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న మంత్రికి టిటిడి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు....

సీఎం జగన్ కి చంద్రబాబు సూటి ప్రశ్నలు …

రాష్ట్రంలో లక్షన్నర కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, కాంట్రాక్టర్లపై, ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందిపై ఎంత ప్రభావం చూపుతుందో ఈ మూర్ఖపు ప్రభుత్వానికి అర్థం కాదని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం బిల్లులు...

కొడుకుని అంగన్ వాడి స్కూల్ లో చేర్పించిన కలెక్టర్

కర్నూలు జిల్లా కలెక్టర్ P.కోటేశ్వరరావు తన 4 ఏళ్ల కొడుకు దివి అర్విన్ ను శుక్రవారం నాడు తన బంగళాకు సమీపంలో ఉండే బుధవారపేటలోని అంగన్ వాడి ప్రీ స్కూల్ లో చేర్పించారు....

జనసేన పార్టీ చర్చలో చిరంజీవి ప్రస్తావన

పార్వతీపురం, విజయనగరం జిల్లాల జనసేన పార్టీ నాయకులతో నేడు విజయనగరంలో జనసేన నేత నాగబాబు సమావేశమై పార్టీ కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ... పొత్తులపై ఆలోచించి పార్టీ అధ్యక్షుడు...

సీఎం గా పవన్ కళ్యాణ్ ..?

జనసేనాని పవన్ కల్యాణ్‎కు బీజేపీ బంపర్ ఆఫర్ ఇవ్వబోతోందా? వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా పవన్ ను బీజేపీ నిలబెట్టాలని భావిస్తోందా..? అంటే అవుననే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే జనసేన, బీజేపీ పార్టీలు...

గవర్నమెంట్ ఆఫీసుల్లో అవినీతికి చెక్, కొత్తగా యాప్ !

ప్రభుత్వ శాఖల్లో అవినీతిని నిరోధించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ‘ACB 14400’ పేరుతో అవినీతి నిరోధక శాఖ కొత్తగా...

అమరావతిలో వేంకటేశ్వరస్వామి దేవస్ధానం ప్రారంభోత్సవానికి గవర్నర్ కి ఆహ్వానం

తిరుమల తిరుపతి దేవస్థానం నేతృత్వంలో అమరావతిలో నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్ధానం ప్రారంభోత్సవానికి హాజరు కావాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆహ్వానం అందించారు....

కర్నూల్ జిల్లాలో పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్ర

ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాల్లో భరోసా కల్పించేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ నెల 8న ఉమ్మడి కర్నూలు జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టనున్నట్లు ...

జగన్ కు బర్త్ డే విషెస్ అందించిన పవన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈరోజు 49 వ ఏటా అడుగుపెట్టారు. ఈ సందర్బంగా వైసీపీ నేతలు , కార్యకర్తలు పెద్ద ఎత్తున పుట్టిన రోజు వేడుకలు జరిపారు. రక్త దానాలు...

పవన్ ను చిడతల నాయుడు అంటూ పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం గుడివాడ లో వైసీపీ మంత్రుల ఫై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. వైసీపీ లో ఉన్న నాని లందరి ఫై పంచ్ ల వర్షం...

Latest News