Site icon TeluguMirchi.com

ముగిసిన అఖిలపక్షం

all-party-meeting-telanganaతెలంగాణ అంశంపై అఖిలపక్ష సమావేశం ముగిసింది. గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో ఎనిమిది రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. కాగా అఖిలపక్ష సమావేశం అన్ని పార్టీలు కూడా ఒకే దాదాపు ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా పార్టీలన్నీ కూడా తొందరగా సమస్యను పర్కిష్కరించాల్సిందిగా కోరాయని సమాచారం. అయితే, నెల రోజులో తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని, అదేవిధంగా తెలంగాణపై ఇదే చివరి సమావేశం అని కూడా షిండే చెప్పినట్లు సమాచారం.

Exit mobile version