Site icon TeluguMirchi.com

బీహార్ రైలు ఘటనపై రాష్ట్రపతి దిగ్ర్భాంతి

Pranab-Mukherjeeబీహర్ రైలు ఘటనపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ధమారా రైల్వే స్టేషన్ వద్ద రైలు ఢీకొని మృతిచెందిన శివ భక్తుల కుటుంబాలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అయితే, ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రూ. 5లక్షలు, తీవ్రంగా గాయాలపాలైన వారికి లక్ష రూపాయల చొప్పున ప్రభుత్వం పరిహారం అందజేయనున్నట్లు రైల్వే శాఖ మంత్రి ఖర్గే వెల్లడించారు. ఈ ఘటనపై
పూర్తి దర్యాప్తుకు ఆదేశించినట్లు కూడా రైల్వే మంత్రి తెలిపారు.

Exit mobile version