లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి గ్రామాల ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్
తెలంగాణ ప్రభుత్వం ఫార్మా కంపెనీ ఏర్పాటుకు సంబంధించిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం గ్రామాల ప్రజలకు ఊరట కలిగించింది. లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి గ్రామాల ప్రజల ఆందోళనలను గమనించిన సీఎం రేవంత్ రెడ్డి సర్కార్,...
తెలంగాణ పదవ తరగతి పరీక్షా విధానంలో ముఖ్య మార్పులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరంలో పదవ తరగతి పరీక్షా విధానంలో ముఖ్యమైన మార్పులను తీసుకురావడం జరిగింది. ముఖ్యమైన మార్పులలో ఒకటి ఇంటర్నల్ మార్క్స్ తొలగించడం. అంటే, విద్యార్థులకు ఇకపై ఇంటర్నల్...
HYDRA : హైడ్రా మరో ముందడుగు, పిర్యాదులకోసం యాప్
నగరంలోని చెరువుల పరిరక్షణపై లేక్ ప్రొటెక్షన్ కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హైడ్రా కమిషనర్ మరియు లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ నేతృత్వంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చెరువుల...
జొమాటో సీఈవోని మాల్ లిఫ్ట్లోకి అనుమతించని సిబ్బంది
జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ డెలివరీ బాయ్ అవతారం ఎత్తారు. విధుల్లో ఉన్న సమయంలో తన డెలివరీ ఏజెంట్లకు ఎదురవుతోన్న ఇబ్బందికర పరిస్థితుల్ని తెలుసుకునేందుకు భార్య గ్రేసియా మనోజ్ తో కలిసి డెలివరీ...
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ముప్పు : విదేశాంగ మంత్రి జై శంకర్
వచ్చే దశాబ్దంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ముప్పు పొంచి ఉందని విదేశాంగశాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ హెచ్చరించారు. ఆదివారం కౌటిల్య ఎకనమిక్ కాంక్లేవ్ లో ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు అణ్వాయుధాల మాదిరిగా ఇప్పుడు...
సికింద్రాబాద్ – గోవా మధ్య స్పెషల్ ట్రైన్, పూర్తి వివరాలు ఇవే ..
రేపు సికింద్రాబాద్ - వాస్కోడ గామా మధ్య కొత్త ట్రైన్ ప్రారంభించనున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ కొత్త ట్రైన్ సర్వీస్, హైదరాబాద్ నుంచి కర్ణాటక మరియు గోవాకు ప్రయాణిస్తున్న ప్రయాణికుల...
Telangana : జూనియర్ అసిస్టెంట్ లకు గ్రేడ్ 3 ఈవోలుగా పదోన్నతి
మూడు దశాబ్దాలుగా ప్రమోషన్ కోసం వేచి చూస్తున్న జూనియర్ అసిస్టెంట్లకు గ్రేడ్ 3 ఈవోలుగా పదోన్నతి కల్పించింది తెలంగాణ ప్రబుత్వం. జీవో 134 ద్వారా 33 మంది జూనియర్ అసిస్టెంట్లకు ఈ ప్రమోషన్లు...
Sabarimala : అయ్యప్ప దర్శనం కోసం కేరళ ప్రభుత్వం కీలక ప్రకటన
కేరళ ప్రభుత్వం శబరిమల అయ్యప్ప దర్శనానికి సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది భక్తులకు ఆన్లైన్ బుకింగ్ ద్వారా మాత్రమే దర్శనానికి అనుమతించబడనుంది. మకరవిళక్కు సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో, రోజుకు గరిష్ఠంగా...
Kidney Patients Protest : ప్రజా భవన్ వద్ద కిడ్నీ పేషేంట్స్ శాంతియుత నిరసన
ప్రజా భవన్ వద్ద కిడ్నీ పేషేంట్స్ శాంతియుత నిరసన చేపట్టారు, అందులో ప్రభుత్వంపై తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా, వారు ప్రభుత్వాన్ని ప్రతి నెలా 10,000 రూపాయల పెన్షన్ అందించి,...
అమెరికా సీక్రెట్ ఏజెన్సీ సీఐఏ వినూత్న ప్రకటన
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సీక్రెట్ ఏజెన్సీగా సీఐఏ అనే పేరు అందరికీ తెలిసిన విషయమే. సీఐఏ ఏజెంట్లు విదేశాల్లో గూఢాచారులుగా పనిచేస్తూ ఉగ్రవాదులు, అలాగే తమ దేశానికి పొంచి ఉన్న అనేక ప్రమాదాలను...