ఇతర రాష్ట్రాలు

నాగాలాండ్ తొలి మహిళా ఎమ్మెల్యేగా హెకానీ జఖాలు

నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలు సరికొత్త చరిత్రను లిఖించాయి. తొలిసారి ఓ మహిళా ఎమ్మెల్యే అసెంబ్లీలో కాలుమోపనున్నారు. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మొదటి మహిళగా హెకానీ జఖాలు రికార్డు సృష్టించారు. షనల్‌ డెమోక్రటిక్‌...

ప్రభుత్వ ఉద్యోగులు యూట్యూబ్ ఛానెల్ నడపరాదు.. ఆదేశాలు జారీ !

ప్రభుత్వ విధులు నిర్వహించే ఏ ఉద్యోగి కూడా యూట్యూబ్‌ ఛానల్‌ను నడపరాదంటూ కేరళ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. స్టార్‌డమ్‌తో సంబంధం లేకుండా ప్రస్తుతం అతి సామాన్యులు సైతం వారి ప్రతిభకు అనుగుణంగా...

బెంగళూరులో డబ్బులు వెదజల్లిన యువకుడు !

బెంగళూరు ఆర్కే మార్కెట్‌ కూడలిలో ఉన్న వంతెన పైనుండి హఠాత్తుగా ఓ యువకుడు సంచీ లోంచి డబ్బులు తీసి గాల్లోకి ఎగరేశాడు. వాటిని ఏరుకునేందుకు ఫ్లై ఓవర్‌ కింద జనం గుమిగూడారు....

శబరిమల ఆలయ కానుకల విషయంలో హైకోర్టు జోక్యం

శబరిమల ఆలయానికి కానుకలుగా అందుతున్న నగదును లెక్కించడంలో లోపాలేమైనా ఉన్నాయా అనేది పరిశీలించి తనకు నివేదిక సమర్పించాలని కేరళ హైకోర్టు ట్రావెన్‌కోర్‌ బోర్డు నిఘా విభాగాన్ని ఆదేశించింది. నగదును సరిగ్గా లెక్కించకపోవడం వల్ల...

Gujarat First Phase Elections : నేటితో ముగియనున్న ప్రచారం

గుజరాత్ మొదటి దశలో జరిగే ఎన్నికలకు ప్రచారం నేటి సాయంత్రం ముగియనున్నది. 89 స్థానాలకు జరిగే ఈ తోలి దశ కోసం అన్ని రాజకీయ పార్టీలు ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి. ప్రధాన...

నేడు గుజరాత్ శాసనసభ రెండవ దఫా ఎన్నికల నామినేషన్ పత్రాల పరిశీలన

గుజరాత్ శాసనసభ రెండవ దఫా ఎన్నికల నామినేషన్ పత్రాల పరిశీలన ఈ రోజు జరుగుతుంది. అభ్యర్థులు ఈ నెల 21వ తేదీ లోగా తమ నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. డిసెంబర్ 5న ఈ రెండవ...

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 22 మంది మృతి

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తరకాశీ జిల్లా దుమ్టాలో ఓ బస్సు అదుపు తప్పి లోతైన లోయలో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 28 మంది ఉన్నారు.ఈ ప్రమాదంలో ఇప్పటి...

ఒడిశా ముఖ్యమంత్రి కీలక నిర్ణయం

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం ఆదేశాలతో కేబినెట్ మంత్రులంతా శనివారం రాజీనామా చేశారు. రేపు కొత్త మంత్రివర్గం కొలువుదీరే అవకాశాలు ఉన్నాయి. 2024 జనరల్ ఎలక్షన్ నేపథ్యంలో...

ఒక్కరోజే 25 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ

తమిళనాడు రాష్ట్రంలో మంగళవారం 25 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 సంవత్సరాలు, అయితే, కరోనా పరిస్థితుల నేపథ్యంలో 2020లో దీన్ని...

‘పెద్దమ్మ దేవస్థానం’ను ప్రతిష్టించిన డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ నిధులతో మోస్రా మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ పెద్దమ్మ దేవస్థానంను ఈరోజు ప్రారంభించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్...

Latest News