రచయిత్రి త్రిపుర కన్నుమూత !

thripuraప్రముఖ రచయిత్రి త్రిపుర ఇకలేరు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె విశాఖ పట్నంలోని ఓ ప్రవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం కన్నుమూశారు. త్రిపుర మరణం పట్ల ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు.